స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు కోసం కేంద్రప్రభుత్వాన్ని కోరుతామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ అన్నారు. గురువారం హుస్సేన్ సాగర్ వద్ద ఎన్టీఆర్ , పీవీ నరసింహారావు సమాదు వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాుడుతూ ఎంపీ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. పీవీ జయంతి ఉత్సవాలు జరపడమే కాదు ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని హితువు పలికారు. మత విద్వేషాలు జరుపుతారని పక్కా సమాచారం ఉందంటున్నారు.. ఈ నేపథ్యంలో చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.