Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్లాక్ డౌన్ ను 1 శాతం ప్రజలే ఉల్లంఘిస్తున్నారు..

లాక్ డౌన్ ను 1 శాతం ప్రజలే ఉల్లంఘిస్తున్నారు..

ప్రజల సహకారంతో నే లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. పాతబస్తీలో లాక్ డౌన్ అములును సీపీతో పాటు పోలీసు అదనపు కమిషనర్ చౌహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ 99 శాతం మంది ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారు. కేవలం ఒక్క శాతం మంది ప్రజలే అనవసరంగా బయటికి వస్తున్నారని వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular