టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (55) అర్ధ శతకం పూర్తి చేసుకొని ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 90వ ఓవర్ లో తొలి బందికి బౌంటరీ బాదిన అతడు ఈ సిరీస్ లో తొలి అర్ధశతకం సాధించాడు. అయితే, ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించిన కోహ్లీ చివరి బంతికి స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (55) అర్ధ శతకం పూర్తి చేసుకొని ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 90వ ఓవర్ లో తొలి బందికి బౌంటరీ బాదిన అతడు ఈ సిరీస్ లో తొలి అర్ధశతకం సాధించాడు. అయితే, ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించిన కోహ్లీ చివరి బంతికి స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.