విశాఖ జిల్లాలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో స్వల్పంగా గ్యాస్ లీకైంది. గ్యాస్ లీకైన వెంటనే సైరస్ మోగడంతో కార్మికులు బయటకు వచ్చారు. గర్తించిన అధికారులు గ్యాస్ లీకేజీని వెంటనే అదుపుచేశారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రస్తుతం హెచ్ పీసీఎల్ లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.