Written By:
Suresh , Updated On : July 4, 2021 11:45 am
Follow us on
ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. 85 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం సి-130 కుప్పకూలింది. జోలో ద్వీపం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 15 మంది జవాన్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.