ap ycp flag
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ
అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ అనే ఢిల్లీ హైకోర్టులో పిటీషన్వేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అన్న పేరు వాడేందుకు వీళ్లేదని కేంద్ర ఎన్నికలకమిషన్ ఆదేశించినా.. అధికార వైసీపీ దాన్ని లెక్క చేయడం లేదని.. అందుచేత దాని గుర్తింపును రద్దు చేయాలని మహబూబ్ పిటీషన్ వేశారు.వైసీపీ పార్టీ తనదేనని.. జగన్ సారథ్యంలోని వైసీపీ కాదని.. అందరికంటే ముందే తాను వైసీపీని రిజిస్ట్రర్ చేయించానని మహబూబ్ అంటున్నారు.
కానీ కొంతమంది మాత్రం మహబూబ్ వెనుకాల టీడీపీ ఉండే ఈ నాటకాలు ఆడిస్తోందని.. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు కోసం పోరాడుతోందని ఆరోపిస్తున్నారు.