Amaravati Dispute : అమరావతి స్వచ్ఛమైనదని చంద్రబాబు అంటాడు. కమ్మ వారంతా అక్కడ భూములు కొనడంతో అదే రాజధాని అని అంటుంటారు. ఇక ఎల్లోమీడియా అందుకొని అమరావతి రైతులను ముందు పెట్టి వారి బాధలను ప్రసారం చేస్తుంది. ఏబీఎన్, టీవీ5లో సాయంత్రం పూట పరమ టీడీపీ వీర భక్తులైన మాజీ జడ్జి జడ శ్రవణ్, అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనును కూర్చుండబెట్టి వైసీపీపై తెగ దుమ్మెత్తిపోస్తుంటారు..
అయితే ఏమైందో కానీ మన మాజీ జడ్జి ‘జడ శ్రవణ్’ బరెస్ట్ అయ్యాడు. ఎప్పుడూ టీడీపీని, చంద్రబాబును మోసే ఈ పెద్దమనిషి తొలిసారి టీడీపీ చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఆంధ్రా ఇలా తయారైందని.. టీడీపీ ఓటమికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని సంచలన కామెంట్స్ చేశారు.
అమరావతిలో ఎవరికి ఎంత ఉంది? ఎవరు ఎంత కొన్నారు? ఎవరికి ఎంత ఇచ్చారో తనకు తెలుసు అని జడ శ్రవణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు అమరావతి రైతుల పేరుతో కండువాలు వేసుకొని నాటకాలు ఆడుతున్న కొలికపూడి శ్రీనివాసరావు వెనుక ఎవరున్నారు? ఆయనకు ఎంత ఇచ్చి ఈ అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారో తనకు తెలుసు అంటూ జడ శ్రవణ్ బాంబు పేల్చారు.
ఈ మాటలు విన్న కొలికపూడి తననే అమ్ముడుపోయావు అంటావా.. ఉరికిచ్చి కొడతానంటూ జడశ్రవణ్ కు హెచ్చరికలు పంపారు. ఈ ఇద్దరి మధ్య వివాదానికి పచ్చమీడియానే మధ్యవర్తిగా వ్యవహరించడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
అమరావతిలో జరిగిన ల్యాండ్ స్కాం మొత్తం బయటపెడతానంటున్న జడ.. నిజం చెబితే ఇంటికొచ్చి కొడతా అంటున్న కొలికపూడి pic.twitter.com/GqDCQP5SD4
— Anitha Reddy (@Anithareddyatp) December 6, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Amaravati dispute jada vs kolikapudi dispute between tdp leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com