spot_img
Homeఎంటర్టైన్మెంట్ఇన్ సైడ్ టాక్: ‘ఉప్పెన’లో పాటపై గోలగోల..!

ఇన్ సైడ్ టాక్: ‘ఉప్పెన’లో పాటపై గోలగోల..!

Uppena movie new song

మెగా ఫ్యామిలీ సపోర్టుతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ గతంలోనే పూర్తయినా థియేటర్లు మూతపడటంతో విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ కావడంతో ఈ సినిమాను థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

‘ఉప్పెన’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. ట్రైలర్.. సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దీంతో ఈ మూవీ హిటవుందనే నమ్మకం నిర్మాతల్లో ఉండటంతో ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పాటల విషయంలో వెర్షన్ గోల మొదలవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: పవన్ ను ఢీకొట్టబోయేవాడు ఇంకా దొరకలేదా ?

ఒకప్పుడు ఒకే పాటకు మూడునాలుగు వెర్షన్లు రాయించుకునేవారు. అంటే ఒకే ట్యూన్ ఇద్దరు ముగ్గురు రచయితలకు విన్పించి పాట రాయించుకోనేవారు. ఇప్పుడందరూ బీజీగా కావడంతో ఒకరినే నమ్ముకొని వారితోనే పాటలు రాయించుకోవడం చేస్తున్నారు. అయితే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఓ ట్యూన్ ను నలుగురు గీత రయితలకు ఇచ్చాడట. వారంతా ఆ ట్యూన్ కి అద్భుతమైన పాటలను రాశారట.

నలుగురు గీత రచయిత రాసిన పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన పాట దర్శకుడు బుచ్చిబాబుకు నచ్చిందట. సుకుమార్ సైతం కూడా ఒకే చేశాడని టాక్. అయితే ఈ పాట సంగీత దర్శకుడైన దేవిశ్రీ నచ్చలేదట. రామజోగయ్య ఇచ్చిన పాట తీసుకోవడం ఇష్టంలేక దేవిశ్రీ అలా చెప్పాడనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ పాట విషయంలో నిర్ణయాన్ని సుకుమార్ దర్శకుడు బుచ్చిబాబుకే అప్పగించాడని సమాచారం.

Also Read: ఎంగేజ్ మెంట్ అంటూ పునర్నవి ఇంత చీట్ చేసిందా?

ఇక నలుగురు గీత రచయితలతో పాట రాయించిన ఎవరి పాట ఫైనల్ అయిందనే మాత్రం గీత రచయితలకు కూడా తెలియదని సమాచారం. త్వరలోనే ఈ పాట విడుదల కానుండటంతో ఎవరీ పాట ఫైనల్ అయిందనేది అప్పుడే తెలియనుంది. దీంతో నలుగురు గీత రచయితలతోపాటు అభిమానులు సైతం ఈ పాట కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper