spot_img
Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్వరధ ఉధృతికి తండ్రీ కూతురు గల్లంతు..

వరధ ఉధృతికి తండ్రీ కూతురు గల్లంతు..

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లెలో నలుగురితో ప్రయాణిస్తున్న కారు కొండయ్యగారి వంకలో కొట్టుకుపోయింది. వీరిలో డ్రైవర్‌, ఓ మహిళ సురక్షితంగా బయటపడగా తండ్రి, కూతళ్ల కోసం గాలిస్తున్నారు. చిత్తూరుకు చెందిన వీరు ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Oktelugu Epaper