తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలున్నాయి : మంత్రి ఈటల

ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలున్నాయి : మంత్రి ఈటల

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌బారిన పడ్డ వారిని ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని డిమాండ్లు వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో ఈ పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్పొరేట్‌లో లాభదాయంగా ఉన్న రోగాలనే చికిత్సచేస్తున్నారని, రోగులను రిజెక్టు చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నాఉ. గాంధీ మినమా అన్ని ఆసుపత్రుల్లో ఇతర సాధారణ సేవలు మొదలయ్యాయని, కోవిడ్‌ డ్యూటీలో ఉన్న వాళ్లకు మాత్రమే క్వారంటైన్‌ సెలవులు ఇస్తామని అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Job termination: ‘ఉద్యోగం అవసరం లేనివారు చేతులెత్తండి..’: ఓ కంపెనీ వినూత్న పద్దతిలో తొలగింపు..

చాలా కంపెనీలు ఉద్యోగులను నిర్మోహ మాటంగా తీసేయడంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఓ కంపెనీ ఉద్యోగులను తీసేసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

గుడ్డు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర..?

దేశంలోని వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే గుడ్డు తినాలని సూచనలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు మార్కెట్ లో ఒక గుడ్డు ఆరు రూపాయల వరకు పలికింది....

Most Popular

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ...

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన...

చిన్న సినిమాలకు శుభవార్త.. మల్టీప్లెక్స్ టికెట్ రేటు తగ్గింది !

   Movie ticket  latest prices  in Telangana :  జగన్ ప్రభుత్వం దెబ్బకు  ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని  భారీగా తగ్గించి  15 రూపాయలు, 30 రూపాయలు అంటూ  సినిమాలను చంపేస్తుంటే..   తెలంగాణలో  కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా...
Exit mobile version