చెన్సె, పంజాబ్‌లపై సెహ్వాగ్‌ హాట్‌ కామెంట్స్‌..

దుబాయ్‌లో సాగుతున్న ఐపీల్‌ మ్చాచుల్లో నిన్న చెన్నై, పంజాబ్‌లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఇప్పటి వరకు డీజిల్‌ లేక ఖాళీగా ఉన్న బండి మొత్తానికి స్టార్‌ అయింది. డుప్లెసిన్‌తో కలిసి పంజాబ్‌ కుర్రాళ్లను ఒక టూర్‌కు తీసుకెళ్లింది’ అని అన్నారు. అలాగే ‘ధోని కెప్టెన్సీ, జడేజా ఫీల్డింగ్‌ విన్యాసం, మెరుపుల్లాంటి బందులు మ్యాచ్‌ను విజయం వైపు తిప్పాయి’ అని ఫేస్‌బుక్‌లో ఓ విడీయో సందేశాన్ని పెట్టాడు. దుబాయ్‌లో […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:11 pm
Follow us on

దుబాయ్‌లో సాగుతున్న ఐపీల్‌ మ్చాచుల్లో నిన్న చెన్నై, పంజాబ్‌లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఇప్పటి వరకు డీజిల్‌ లేక ఖాళీగా ఉన్న బండి మొత్తానికి స్టార్‌ అయింది. డుప్లెసిన్‌తో కలిసి పంజాబ్‌ కుర్రాళ్లను ఒక టూర్‌కు తీసుకెళ్లింది’ అని అన్నారు. అలాగే ‘ధోని కెప్టెన్సీ, జడేజా ఫీల్డింగ్‌ విన్యాసం, మెరుపుల్లాంటి బందులు మ్యాచ్‌ను విజయం వైపు తిప్పాయి’ అని ఫేస్‌బుక్‌లో ఓ విడీయో సందేశాన్ని పెట్టాడు. దుబాయ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ ఓడిపోయింది. అది ఆ జట్టుకు మాత్రమే సాధ్యమని వ్యంగాస్త్రాలు చేశాడు.