నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పరామర్శించారు. ఇటీవల గణేశ్ గుప్తా తండ్రి క్రుష్ణమూర్తి మరణించారు. ఈ సందర్భంగా మక్లుర్ వచ్చిన సీఎం క్రుష్ణమూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.