జీహెచ్ఎంసీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు కూడా పోలింగ్ శాతం తక్కవే నమోదు కావడంతో ఓటెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఓ వృద్ధురాలు ఎంతో కష్టపడి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసింది. దీంతో ఆవిడకు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లో ఓటెసేందుకు యువతరం అనాసక్తి చూపిస్తే ఓ వృద్ధురాలి ఓటెయ్యడానికి రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నానన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More