Homeక్రీడలుక్రికెట్‌Ananya Birla IPL 2026: ఎస్ ఆర్ హెచ్ లెవల్ లోనే ఎంటర్టైన్మెంట్.. ఆర్సీబీ రంగంలోకి...

Ananya Birla IPL 2026: ఎస్ ఆర్ హెచ్ లెవల్ లోనే ఎంటర్టైన్మెంట్.. ఆర్సీబీ రంగంలోకి దింపేది ఈమెనే

Ananya Birla IPL 2026: పోటీ హోరాహోరిగా ఉంటుంది. ఆటగాళ్ల మధ్య క్రీడా స్ఫూర్తి తార స్థాయికి చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణం మారిపోతూ ఉంటుంది. 20 ఓవర్లే గాని.. ప్రతి ఓవర్ కూడా హైవోల్టేజ్ లాగా సాగుతూ ఉంటుంది. అభిమానులకు టన్నులకొద్దీ ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఉత్సాహాన్ని జత చేస్తూ ఉంటుంది. దాదాపు 18 సంవత్సరాలుగా ఐపిఎల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు దుమ్మురేపే ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

ఐపీఎల్ లో అన్ని జట్లు అభిమానులకు మినిమం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాయి. ఈ జాబితాలో హైదరాబాద్ జట్టుకు కాస్త ఎక్కువ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్కన్ చార్జెస్ నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సన్రైజర్స్.. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది.. దక్కన్ చార్జర్స్ జట్టు ఉన్నప్పుడు గాయత్రి రెడ్డి అభిమానులను విపరీతంగా అలరించేది. ఆమె కోసం ప్రత్యేకంగా అభిమానులు మైదానానికి వచ్చేవారంటే మామూలు విషయం కాదు.

దక్కన్ చార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గా రూపాంతరం చెందిన తర్వాత.. గాయత్రి రెడ్డి బాధ్యతను హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ భుజాల కు ఎత్తుకున్నారు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కావ్య ఆకట్టుకుంటుంది. అందువల్లే ఆమెకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాదు ఆమె అభిమానులను అలరించడంలో ఏమాత్రం తగ్గరు. ఇప్పుడు హైదరాబాద్ జట్టు స్థాయిలోనే బెంగళూరు కూడా అభిమానులకు ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది.

కొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది అనుకుంటుండగా బెంగళూరు జట్టు వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. దాదాపు 16 వేల కోట్లకు మించిన డీల్ సాగడంతో బెంగళూరు జట్టు ఆదిత్య బిర్లా కన్సర్షియం చేతిలోకి వెళ్లిపోయింది. బెంగళూరు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆదిత్య కంపెనీ చైర్మన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె గనుక మైదానంలోకి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తే అప్పుడు ఎంటర్టైన్మెంట్ పీక్స్ కు వెళ్తుంది. అంతేకాదు అభిమానులు ఆమెను చూసేందుకు మైదానాలకు వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అనన్య గురించి సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చింగ్ సాగుతోంది. చూడాలి మరి ఈ సీజన్లో ఆమె ఏ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటారో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper