spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంఇక ముంబై వంతు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..

ఇక ముంబై వంతు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటిలోనే మునిగి ఉన్నాయి. తాజాగా ముంబైలోనూ ఇదే తరహాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం హెచ్చరించారు. ముంబైతో పాటు థానే, పూణే, షోలాపూర్‌, ఉత్తర కొంకణ్‌ ప్రాంతలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కురిసిన వర్షాలకు పూణే జిల్లా నింగాన్‌ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చికుక్కుకున్న 40 మందిని సహాయ సిబ్బంది కాపాడారు..

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper