Homeజాతీయం - అంతర్జాతీయంభారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు. భారత్ లో కరోనా డెల్టా వేరియంట్ కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular