Written By:
Suresh , Updated On : July 22, 2021 9:52 am
Follow us on
యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.