gorantla madhav
చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయానలి కేంద్రాన్ని కోరామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలపిఆరు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి కూడా తెలియజెప్పామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు కావాలని అడిగితే కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అయితే కొందరు ఢిల్లీ పర్యటనపై వక్రంగా మాట్లాడుతున్నారని అందులో నిజం లేదని ఎంపీ తెలిపారు.