అప్ఘనిస్థాన్ లో తాలిబాన్లు పేల్చిన మందుపాతరలో ముగ్గురు జవాన్లు .. చెందారు. కుందుజ్ ప్రావిన్ష్ పరిధిలోని అదబ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అప్ఘాన్ బార్డర్ పోర్స్ కు చెందిన కమాండర్ దాద్ నిజరబీ, మరో ఇద్దరు సైనికులు మరణించారు. గవర్నర్ కార్యాలయం కాంపౌండ్ లో జరిగిన మరో పేలుడులో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.