ప్రముఖ నటి రాధిక వ్యవహారం మరీ భిన్నంగా ఉంది. ఆమె ఫై ఇప్పటికీ ఒక చీటింగ్ కేసు ఉంది. అప్పటి నుండి ఆమె ఏం మాట్లాడుతుందో అర్ధం కాకుండా మాట్లాడుతూ పోతుంది. తాజాగా మళ్ళీ కొన్ని అర్ధం పర్ధం లేని కామెంట్స్ చేసింది. తన ఆరోగ్యం పై కొంతమంది లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారని.. వారి పై తానూ కోర్టుకు వెళ్తానని రాధికా సీరియస్ అవుతుంది. గత కొన్నిరోజులుగా రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వస్తున్నాయట.
ఏమిటయ్యా ఆ వదంతులు అంటే.. ఆమె కరోనా బారిన పడింది అని.. రాధికకు కరోనా సోకడం వల్లే ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని.. గత కొన్ని రోజులుగా నెట్ లో వార్తలు వస్తున్నాయి. అయితే రాధికాకి కరోనా సోకలేదు. ఆమె వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత కొంచెం ఒళ్లునొప్పులు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది. అంతే.. దానికి ఆమెకు కరోనా అంటూ రూమర్స్ పుట్టించారు. అయితే అవ్వన్నీ తన ఫై కావాలనే కొంతమంది చేస్తున్నారనేది రాధికా ఆరోపణ.
వారిని కోర్టుకీడుస్తాననేది ఆమె ఆక్రోశం. అసలు రాధికా పై గతంలో ఎన్నడూ లేని విధంగా చీటింగ్ కేసు నమోదు అవ్వడం ఏమిటి ? ఆ కేసును అందరూ త్వరగా మర్చిపోవాలనే ఆలోచనతో ఆమె ఇలాంటి ఆరోపణలకు దిగడం ఏమిటీ ? అయినా రాధికా తన పై పడ్డ కేసును త్వరగా పరిష్కరించుకొవడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. అది వదిలేసి ఆమె అందర్నీ ఆ కేసు నుండి డైవర్ట్ చేయడానికి ఈ విమర్శలు చేస్తోందట. నిజనికి రాధికా పై తమిళ ప్రేక్షకులు ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఆ ప్రేమను ఆమె నిలబెట్టుకుంటే బాగుండు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Raadhika fires on netizens
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com