Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా ఓ వివాహిత చెరువులో దూకిన సంఘటన విజయనగరం జిల్లాలో విషాదాన్ని నింపింది. కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన గౌరికి గణపతినగరం చెందిన లారీ డ్రైవర్‌ శ్రీనుతో వివాహమయింది. వీరికి ఇద్దరు సంతానం గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌరి శుక్రవారం ఇద్దరు కుమార్తెలు సంకీర్తన, హాసినితో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular