spot_img
Homeటాప్ స్టోరీస్Uttar Pradesh be the top no.1 state: వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1...

Uttar Pradesh be the top no.1 state: వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్?

Uttar Pradesh be the top no.1 state:  యోగి ఆధిత్యనాథ్ అనుసరిస్తున్న ఎకానమిక్ మోడల్ ను. చర్చించుకుందాం. ఈనాడు ఉత్తరప్రదేశ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఎకానమిక్ స్టేట్ గా మారింది.పెట్టుబడిదారులు ఉత్తరప్రదేశ్ కు ఎందుకు వెళుతున్నారు. బీమారు రాష్ట్రమైన యూపీ ఆర్థికంగా ఎలా దూసుకెళుతోంది. దీనికి యూపీ సీఎం యోగి అవలంబించే పద్ధతులు ఏమిటి?

యూపీలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించడం.. పెద్ద ఎత్తున మౌళిక సౌకర్యాల కల్పన వల్ల యూపీకి పెట్టుబడులు వస్తున్నాయి. లాజిస్టిక్ మెరుగుపరుచుకోకుండా పెట్టుబడులు పెట్టమనడం కరెక్ట్ కాదని గ్రహించారు.

అందుకే యూపీ సీఎంగా ఎన్నికవ్వగానే రోడ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు, మెట్రోలు, రైలు సదుపాయాలు, విమానాశ్రయాలు, అన్ని మౌళిక సౌకర్యాల మీద కాన్ సన్ ట్రేట్ చేశాడు. అందులో 8 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత పురోగతి తీసుకొచ్చాడు.

ram sir

వచ్చే అయిదేళ్ళలో టాప్ నెం 1 రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper