మాతృ దినోత్సవం సంర్భంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయిని ట్వీట్ చేశారు. తన మాతృమూర్తితో దిగిన ఫొటోను పోస్టు చేశారు. మాతృమూర్తులు మనకోసం నిస్వార్ధంగా, ప్రేమతో చేసే వెలకట్టలేని సేవలకు గౌరవార్ధం మనం ఈరోజును నిర్వహించుకుంటున్నాం. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయ అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.