ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బయటుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్, మరి కొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు బయటుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్, మరి కొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో జగన్ చర్చించనున్నారు.