spot_img
Homeజాతీయ వార్తలుBP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?

BP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?

BP Sugar in Telangana: దేశంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం, రక్తపోటు రోగాలు విస్తరిస్తున్నాయి. దీంతో హెల్త్ ఆఫ్ దినేషన్ నివేదిక వెల్లడించిన సమాచారం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెంచుకుంటున్నాయి. దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తెలంగాణలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు అపోలో ఆస్పత్రి వెల్లడించిన నిజాలు కూడా విస్తుపోయేలా ఉన్నాయి.

BP Sugar in Telangana
BP Sugar in Telangana

రక్తపోటు జాతీయ సగటు 8 శాతం కాగా తెలంగాణలో 8.18 నుంచి 11 శాతంగా ఉంటోంది. అడ్డుఅదుపు లేని తిండితో రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. ఏ జంతువుకు రాని రోగాలు మనిషికి వస్తున్నాయి. నూరేళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించాల్సిన శరీరాన్ని ముప్పై ఏళ్లుకే ముప్పతిప్పలు పెడుతున్నారు. బీపీ, షుగర్ తో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు రోగాల శాతం ఎక్కువగా కావడంతో ఆందోళన చెందుతున్నారు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అధిష్టానం ఎందుకు నమ్మడం లేదు…!

డయాబెటిస్ కైతే రాజధానిగా తెలంగాణ మారుతోంది. మధుమేహ రోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా దేశానికి డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెంచుతోంది. ఈ నేపథ్యంలో మధుమేహం 7శాతం, రక్తపోటు 8 శాతం, సీవోపీడీ, ఆస్తమా రెండు శాతం మేర పెరుగుతున్నట్లు అపోలో ఆస్పత్రి గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. దీంతో రోగాల బారిన పడిన వారికి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. తినే తిండిలో నియమాలు పాటించకపోవడంతోనే రోగాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. విచ్చలవిడిగా సమయం లేకుండా తింటూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నట్లు సమాచారం. తిండిపై అదుపు లేకపోతే కష్టమే అని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే రోగాల విస్తరణ పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

Also Read: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper