Homeఅంతర్జాతీయంపెరుగుతున్న కరోనా మరణాలు.. ఒంటరౌతున్న డ్రాగెన్ దేశం

పెరుగుతున్న కరోనా మరణాలు.. ఒంటరౌతున్న డ్రాగెన్ దేశం

వుహాన్ లో పుట్టిన ‘కరోనా’ ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలలో సంచరిస్తుంది. చైనాలో దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాపించింది. ఈ వైరస్ భారిన పడ్డ అనేక వందలమంది చనిపోగా.. వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో నిన్న ఒక్కరోజే 64మంది చనిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొదట రోజు 15మంది మరణించగా.. ఈ సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. Read More: థాయిలాండ్ చికిత్సతో ‘కరోనా’ […]

వుహాన్ లో పుట్టిన ‘కరోనా’ ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలలో సంచరిస్తుంది. చైనాలో దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాపించింది. ఈ వైరస్ భారిన పడ్డ అనేక వందలమంది చనిపోగా.. వేల మంది ఇబ్బందులు పడుతున్నారు.

చైనాలో నిన్న ఒక్కరోజే 64మంది చనిపోవడం గమనార్హం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మొదట రోజు 15మంది మరణించగా.. ఈ సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

Read More: థాయిలాండ్ చికిత్సతో ‘కరోనా’ మాయం

రోజు రోజుకు వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ను అంతం చేయడానికి తగిన మెడిసిన్ ను తయారు చేయడం కోసం అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఫ్లూ, హెచ్ఐవీ చికిత్సల్లో అందించే మందులను వివిధ మోతాదులలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయొచ్చని థాయిలాండ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాలో ఇప్పటివరకు 21మంది కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించారు. దీంతో ప్రజలలో మరింత కలవరం మొదలైంది.

ఫిబ్రవరి 3, 2020వరకు కరోనా కేసులు, మరణించిన వారి సంఖ్య

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper