spot_img
Homeఎంటర్టైన్మెంట్Biggest Disaster Movies In Tollywood: టాలీవుడ్ లో కోటి నుంచి రూ.71కోట్ల దాకా భారీ...

Biggest Disaster Movies In Tollywood: టాలీవుడ్ లో కోటి నుంచి రూ.71కోట్ల దాకా భారీ న‌ష్టాలు తెచ్చిన మూవీలు ఇవే..

Biggest Disaster Movies In Tollywood: సినిమా తీసి విడుద‌ల చేసే దాకా ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. స్టార్ హీరో, డైరెక్ట‌ర్ల ఆ మూవీలో ఉంటే మాత్రం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇలా అంచ‌నాల‌ను అమాంతం పెంచేసి విడుద‌లైన త‌ర్వాత మాత్రం దారుణంగా ప్లాప్ అయి న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీలు కోకొల్ల‌లు. ఇలా న‌ష్టాల బాట‌లో కోటి నుంచి రూ.70కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీల గురించి తెలుసుకుందాం.

NIPPU RAVVA
NIPPU RAVVA

ఇలా కోటి రూపాయ‌ల న‌ష్టం తీసుకొచ్చిన సినిమాల్లో అంతం, ఆప‌ద్భాంద‌వుడు మూవీలు ఉన్నాయి. ఇక 1993లో వ‌చ్చిన నిప్పుర‌వ్వ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. బాల‌య్య హీరోగా వ‌చ్చిన మూవీ ఇది. ఇందులో రూ.2కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు వ‌చ్చాయి. ఇక చిరంజీవి న‌టించిన బాగ్ బాస్ మూవీ కూడా దారుణంగా ప్లాప్ అయింది. దీని న‌ష్టాలు రూ.4కోట్ల వ‌ర‌కు ఉన్నాయి.

Also Read: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’

నాగార్జున హీరోగా వ‌చ్చిన ర‌క్ష‌కుడు మూవీ రూ.7 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. దీని త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మృగ‌రాజు మూవీ ఎన్నో అంచ‌నాల‌ను పెంచి చివ‌ర‌కు దారుణంగా ప్లాప్ అయింది. దీని న‌ష్టాలు రూ.10కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. ఇక ప‌వ‌ర్ స్టార్ హీరోగా, డైరెక్ట‌ర్ గా చేసిన మూవీ జానీ. ఈ మూవీ ప్లాప్ అయి రూ.13కోట్ల దాకా న‌ష్టాలు వ‌చ్చాయి.

RAKSHAKUDU
RAKSHAKUDU

బాల‌కృష్ణ హీరోగా వచ్చిన ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు మూవీ దారుణంగా ప్లాప్ అయి రూ.15కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. దీని త‌ర్వాత కూడా ఆంధ్రావాలా, సైనికులు లాంటి మూవీలు కూడా రూ.15కోట్ల న‌ష్టాలు తెచ్చాయి. ఇదే బాల‌కృష్న న‌టించిన ఒక్క మ‌గాడు మూవీ కూడా రూ.17కోట్లు న‌ష్టాలు తెచ్చింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్, మ‌హేశ్ మూవీలు పులి, ఖ‌లేజా మూవీలు రూ.22కోట్ల న‌ష్టాలు తెచ్చాయి.

PALANATI BRAHMANAIDU
PALANATI BRAHMANAIDU

ఇక మ‌హేశ్ బాబు న‌టించిన వ‌న్ నేనొక్క‌టినే మూవీ రూ.42కోట్ల వ‌ర‌కు భారీ న‌ష్టాలు తీసుకువ‌చ్చింది.ఇక ప‌వ‌న్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ రూ.45కోట్ల దాకా వ‌సూలు చేసింది. దీని త‌ర్వాత ఇదే మ‌హేశ్ బాబు చేసిన బ్ర‌హ్మోత్స‌వం రూ.54కోట్ల భారీ న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. ఇక ఇదే మ‌హేశ్ బాబు, మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన స్పైడ‌ర్ మూవీ అత్యంత భారీ న‌ష్టాలు మిగిల్చింది. రూ.60కోట్ల దాకా న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. ఇక దీన్ని మించి నష్టాలు తెచ్చిన మూవీ అజ్ఞాత వాసి. ఈ మూవీ టాలీవుడ్ లో అత్యంత దారుణంగా న‌ష్టాలు తెచ్చిన మూవీ. ఈ మూవీ రూ.67కోట్ల దాక న‌ష్టాలు తెచ్చిపెట్టింది. వీట‌న్నింటికంటే ఫైన‌ల్ గా చెప్పుకోవాల్సిన మూవీ సాహో. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.71కోట్ల న‌ష్టం తీసుకు వ‌చ్చింది.

Also Read:  అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లాను – పూజా హెగ్డే

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Oktelugu Epaper