spot_img
Homeబిజినెస్ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ సర్వీసులు బంద్..?

ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ సర్వీసులు బంద్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మన దేశంలో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. 40 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్న ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. మే 21, 22, 23 తేదీలలో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఎస్బీఐ ఈ విషయాన్ని వెల్లడించగా ఖాతాదారులు బ్యాంక్ సేవలకు సంబంధించిన విషయాన్ని ముందే తెలుసుకుంటే మంచిది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ వెల్లడించింది. మే నెల 21వ తేదీన 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, మే 23వ తేదీన 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుపోకుండా లావాదేవీలు జరిపే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లో లావాదేవీలు జరపాలని అనుకునే వాళ్లు ఈ సమయాల్లో కాకుండా మిగిలిన సమయాల్లో చేస్తే మంచిదని చెప్పవచ్చు. మెయింటెనెన్స్ కారణంగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడుతుండటం గమనార్హం. మరోవైపు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనివేళలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది.

మే 31 వరకు ఈ కొత్త బ్యాంకింగ్ టైమింగ్స్ అమలులో ఉండనున్నాయని కొన్ని రకాల సేవలను మాత్రమే బ్యాంకులు అందించనున్నాయని తెలుస్తోంది. క్యాష్ విత్‌డ్రాయెల్స్, రెమిటెన్స్, ప్రభుత్వ బిజినెస్‌లు, డిపాజిట్ల స్వీకరణ లాంటి సేవలు మాత్రమే బ్యాంక్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper