ఆంధ్రప్రదేశ్లో జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత సొమ్ములు ఖాతాల్లో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అమ్మఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16-19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని, 20-24 మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను వెలువరిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్లో జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత సొమ్ములు ఖాతాల్లో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అమ్మఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16-19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని, 20-24 మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను వెలువరిస్తామన్నారు.