spot_img
Homeజాతీయ వార్తలుమండలి రద్దు: ఇరుకున్న మోడీ సర్కారు

మండలి రద్దు: ఇరుకున్న మోడీ సర్కారు

ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.. అందుకు రాజధాని మార్పు ప్రధాన కారణం. ఈ నేపధ్యలో రెండు పార్టీల మధ్య అగ్గి రాసుకుంది. ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. అందుకు తగినట్లుగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటంతో.. చంద్రబాబు సైన్యం మరీ ఫైర్ అవుతున్నారు. రాజధాని విషయం ఇప్పుడు ఢిల్లీకి చేరే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలను ఒక్కసారి విశ్లేషిద్దాం..

Read More: బాబుగారు దొరికేసారు…వీడియో చూపించి మరి ఉతికేసారు!

ఒక “రాష్ట్ర శాసనమండలి రద్దు” తేలికైన విషయమేమి కాదు. అందుకు కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చర్చ, మెజారిటీ సభ్యుల ఆమోదం అనంతరం కేంద్ర కేబినెట్ ఆమోదం, లోక్ సభలో బిల్లు పాస్ అవ్వాలి.. చివరిగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. ఆ ప్రాసెస్ లో ఎక్కడ తేడా జరిగినా.. మండలి రద్దు, రద్దు అయినట్లే..

అయితే ఇక్కడే ఇంకో తిరకాసు ఉంది. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటే. వారు అనుకున్నది త్వరగానే సాధింకోవచ్చు. అనగా మండలి రద్దు కావాలన్నా, రద్దును ఆపాలన్నా.. కేంద్రం చేతుల్లోనే ఉంది. కాబట్టి మోడీగారి దర్శనం అవసరం. అందుకు రెండు పార్టీల నేతలు తెగ ఆరాటపడుతున్నట్లు సమాచారం.

Read More: తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

గతంలో మోడీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ జై కొట్టింది. మరోవైపు బీజేపీ మొదటి నుంచి రాజధాని మార్పుపై టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ.. వస్తుంది. అలాగే ఏపీలో పాగా వేయాలని బీజేపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇన్ని పరిస్థితుల మధ్య “ఏపీ శాసన మండలి రద్దు” ఆ తర్వాత “రాజధాని మార్పు”పై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అని అందరిలో ఆసక్తి నెలకొన్నది. ఒకరకంగా చెప్పాలంటే మోడీ సర్కారు కి ఇది ఒక గడ్డు సమస్య.

Read More: శాసనమండలి రద్దు కావాలంటే.. ఇది ప్రాసెస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper