Written By:
Suresh , Updated On : July 22, 2021 4:16 pm
Follow us on
ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.