spot_img
Homeబిజినెస్Realme P4 Lite: 15 వేల లోపు ఫోన్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.....

Realme P4 Lite: 15 వేల లోపు ఫోన్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. 25 నుంచి సేల్స్ స్టార్ట్…

Realme P4 Lite: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఫోన్లను తీసుకువస్తుంటాయి. వీటి ద్వారా బడ్జెట్ లోపే ఉన్నా కూడా.. ఇందులో ఉండే ఫీచర్స్ ప్రీమియం ఫోన్లో భలే ఉంటాయి. ఇలాంటి కంపెనీలో Realme గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు ఇప్పటికే ఉన్నవారు సైతం తమ మొబైల్ ను మార్చుకోవాలని అనుకునేవారు Realme ఫోన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇటీవల ఈ కంపెనీ P4 లైట్ పేరిట కొత్త మోడల్ ను పరిచయం చేసింది. ఇప్పటికే P4, P4 X, P4 Pro వంటి మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ లేటెస్ట్ గా పి4 లైట్ తో అలరిస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉండగా.. ధర మాత్రం రూ,15 వేల లోపే ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఉన్న స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

Realme P4 Lite డిస్ప్లే లో భాగంగా 6.8 అంగుళాల HD+ LCD స్క్రీన్ ను అమర్చారు. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 9000 nits బ్రైట్నెస్ తో ఉండే ఈ డిస్ప్లే ఇలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యుఐ 7.0 సాఫ్ట్వేర్ ఉండనుంది. అలాగే మీడియాటిక్ డైమెన్సిటీ 6300 5జి ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ ఇవ్వడంతోపాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.

నేటితరం మొబైల్ కొనుగోలు దారులు చాలామంది కెమెరా విషయంలో శ్రద్ధ పెడుతున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా రియల్ మీ కొత్త మొబైల్ లో నాణ్యమైన కెమెరాలు అమర్చారు. ఇందులో 13 MP మెయిన్ కెమెరా ఉండగా..5 MP సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా పనిచేస్తుంది. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ ని అమర్చారు. ఈ బ్యాటరీ 15 W ఫాస్టెస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. బిజీగా ఉండేవారు చార్జింగ్ విషయంలో ఇబ్బంది పడకుండా ఇది తొందరగా చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో రోజువారి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.

ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.15,999 గా నిర్ణయించారు. మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ను రియల్ మీ అధికారిక వెబ్సైట్ తో పాటు ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మార్చి 25 నుంచి దీని విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper