spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP new eligible pensioners: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అర్హులైన వారికి ప్రతినెల...

AP new eligible pensioners: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అర్హులైన వారికి ప్రతినెల రూ.4 వేలు పింఛన్…ఈరోజే పంపిణీ..

AP new eligible pensioners: ఎన్టీఆర్ భరోసా పథకం కింద భర్త మరణించిన భార్యకు ప్రభుత్వం పెంచిన అందజేస్తుంది. రాష్ట్రంలో ఈ పథకం కింద మొత్తం 71,380 మందికి నెల నెల రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం పింఛన్ అందజేయనుంది. ఇప్పటికే అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఆ దరఖాస్తులలో కొన్ని తిరస్కరించిన వాటికి గల కారణాలను కూడా అధికారులు వివరించారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో ఈ పింఛన్ డబ్బులు జమ చేయబడతాయి. స్పౌజ్ క్యాటగిరిలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారికి పింఛన్ పంపిణీ చేయనుంది. కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం ఈనెల 12న మంజూరు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పాలనా పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.29.60 కోట్లను రిలీజ్ చేసినట్లు సమాచారం.

అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది డబ్బులను అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భర్త మరణించిన భార్యకు స్పౌజ్ క్యాటగిరిలో పింఛన్లను అందజేసే ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ పథకం గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మే నెలకు సంబంధించిన పింఛన్ రూ.4000 రూపాయలను జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పింఛన్ పథకం కింద స్పౌజ్ పింఛన్ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ క్రమంలో భర్త చనిపోయిన భార్యకు ఈ పింఛన్ ప్రభుత్వం అందేలాగా ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఇది అర్హులైన వారికి అందజేస్తున్నారు.

Also Read: Pensions: ఏపీలో రేపు ఆ 71 వేల మందికి పింఛన్లు!

ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు స్వీకరించింది. ఇక ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,380 అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన వారందరికీ ఈనెల జూన్ 12న ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల ఖాతాలలో ఈ పింఛన్లు మొత్తం ఈరోజు జమ కానున్నాయి. ఇక గురువారం రోజున అర్హులైన వాళ్లందరికీ ఈ పింఛన్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 71,380 మందికి ఒక్కొక్కరికి ₹4,000 చొప్పున పింఛన్ అందిస్తారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper