తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరే అవకాశాలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. […]

Written By: Suresh, Updated On : January 1, 2021 10:14 am
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరే అవకాశాలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. తన సొంత అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నట్లు తెలిపారు.