Homeజనరల్మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్ ధరలు..?

మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్ ధరలు..?

Mobile Charges Increases

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు మొబైల్ ఫోన్లను కలిగి ఉన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తుంటే కొంతమంది మాత్రం ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. టెలీకాం రంగంలోకి జియో ఎంట్రీ తరువాత డేటా ధరలు తగ్గడంతో డేటా వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: 100 మంది పిల్లల్ని కనాలనుకుంటున్న మహిళ.. ఎందుకంటే..?

నివేదికలు రాబోయే రోజుల్లో టారిఫ్ ధరలు భారీగా పెరగనున్నాయని పెరిగిన ధరలు మొబైల్ ఫోన్ యూజర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో టెలీకాం కంపెనీలు ధరలను పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ పెట్టుబడుల సమాచార సంస్థలలో ఒకటైన ఇక్రా రాబోయే ఒకటి రెండు త్రైమాసికాల్లో మొబైల్ కంపెనీలు ఛార్జీలను పెంచే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: ఎల్‌ఐసీ బెస్ట్ పాలసీ.. రోజుకు రూ.64తో చేతికి రూ.13 లక్షలు..?

రాబోయే ఒకటి, రెండు త్రైమాసికాల్లో కంపెనీలు మొబైల్ ఛార్జీలను చెల్లించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు టెలీకాం కంపెనీలు రాబోయే రోజుల్లో 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్పెక్రమ్ చెల్లింపులకు టెలీకాం కంపెనీలకు భారీ మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో టారిఫ్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తెస్తే మాత్రమే కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతాయి. దేశంలో లాక్ డౌన్ తర్వాత డేటా వినియోగం భారీగా పెరగడంతో టారిఫ్ ధరలను పెంచితే ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper