spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్

ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్

ఉత్తరప్రదేశ్ లోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఈ ఎన్నికల లెక్కింపు ఈనెల 3న జరుగనుంది. ఐదు పట్టభద్రులు, ఆరు ఉపాధ్యాయ స్థానాలకు మొత్తం 199 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహాట్, ఉన్నవో మినహా యూపీలోని 72 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Oktelugu Epaper