నందిగామ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లకు శ్రీమంతం నిర్వహించారు. గత కోద్దికాలంగా నందిగామ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు అనురాధ, రాధ, కవిత లకు డీఎస్పీ నాగేశ్వర రెడ్డి, సీఐ కనకాంబరాలు, సిబ్బంది శ్రీమంతం నిర్వహించారు. తమకు శ్రీమంతం నిర్వహించడం పై ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు. తమను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోని శ్రీమంతం చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.