Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: గవర్నర్ తమిళిసై

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: గవర్నర్ తమిళిసై

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కరోనా నుంచి రక్షణ పొందాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తండాలో గవర్నర్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీ తండాలో గవర్నర్ రెండో డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version