Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్గుంటూరులో ఉద్యోగిని ఆత్మహత్య

గుంటూరులో ఉద్యోగిని ఆత్మహత్య

ఒంటి పై యాసిడ్ పోసుకుని వ్యవసాయం ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉమాదేవి కుమారుడు బాజీ కిరణ్ ఈ నెల 8న కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబంలో ఆస్తుల విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ తన కార్యాలయంలోని భూసార పరీక్ష కేంద్రంలో బాధితురాలు ఒంటిపై యాసిడ్ పోసుకున్నారు. గమనించిన స్థానికులు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉమాదేవి మరణించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version