హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్

మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అశోక్ గజపతిరాజు పిటిషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Written By: Suresh, Updated On : July 24, 2021 4:23 pm
Follow us on

మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అశోక్ గజపతిరాజు పిటిషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.