ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. 20 మందితో వెళ్తున్న ఈ వ్యాన్లో ఓ ఏడాది చిన్నారి కూడా ఉన్నారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారు కింది భాగంలో ఉండే రాడ్ విరిగిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది దీంతో వ్యాన్లో మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసులు తెలిపారు. ఆ మంటలు ఇంజన్కు అంటుకోవడంతో సజీవదహనమయ్యారని చెప్పారు.
Also Read: వామ్మో… అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే కరెంట్ షాక్ ఇస్తారట!