Homeజాతీయ వార్తలుఅశ్లీల దృశ్యాలు చూస్తున్న విద్యార్థులు

అశ్లీల దృశ్యాలు చూస్తున్న విద్యార్థులు

Studentsకరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వైరస్ ధాటికి ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. లాక్ డౌన్ పుణ్యమాని విద్యార్థుల చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఆన్ లైన్ తరగతుల పేరుతో వారు చేస్తున్న పనులతో తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ తరగతుల కోసం వినియోగించాల్సిన ఫోన్లతో అశ్లీల చిత్రాలు చూస్తూ ఆనందిస్తున్నారు.

ఇంటర్ నెట్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అశ్లీల చిత్రాలు చూసినట్లు నిర్ధారణ అయితే సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. పిల్లలు అశ్లీల వీడియోలు, దృశ్యాలు చూస్ే గరిష్టంగా ఐదేళ్లు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.

రెండోసారి అలాగే పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దలు అశ్లీల చిత్రాలు చూస్తే మూడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంల పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు.

గత కొన్ని నెలల్లో పోర్న్ వీడియోలను చూసిన వారిని సీఐడీ గుర్తిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. ఏ మొబైల్ నుంచి చూసినా ఆ మొబైల్ యజమానిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. 18 ఏళ్ల లోపు వారు చూస్తే తల్లిదండ్రులను అరెస్టు చేస్తారు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐడీ అధికారులు సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version