spot_img
Homeఎంటర్టైన్మెంట్Pavitra Lokesh- Suchendra: పవిత్ర లోకేష్ గురించి మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆమె భర్త

Pavitra Lokesh- Suchendra: పవిత్ర లోకేష్ గురించి మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆమె భర్త

Pavitra Lokesh- Suchendra: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. సహజీవనం చేస్తుండటంతో వారి బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటారనే వాదన వస్తోంది. దీనిపై ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా స్పందిస్తున్నారు. పవిత్ర తన భార్యే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో నరేష్, పవిత్ర లోకేష్ ల బంధంపై బిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Pavitra Lokesh- Suchendra
Pavitra Lokesh- Suchendra

పవిత్ర చాలా మంచిదని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. నరేష్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడు. కానీ ఆమెను ట్రాప్ చేసింది మాత్రం అతడే కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని తమ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని గుర్తు చేశారు. మైసూర్ ఘటన తరువాత కూడా పవిత్ర తనకు ఫోన్ చేసిందని గుర్తు చేశాడు. నరేష్ పవిత్రను తప్పుదారి పట్టించి ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Director B. Gopal: అప్పటి ముచ్చట్లు : ఆ తింగరి గోపాలమే.. నేడు తిరుగులేని డైరెక్టర్ అయ్యాడు

పవిత్ర లోకేష్ క్యారెక్టర్ మంచిది కాదని సుచేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నాడు. ఒకవేళ నరేష్, పవిత్ర వివాహం చేసుకున్నా వారి వివాహం ఆరునెలలు కూడా నిలవదని చెబుతున్నాడు. దీంతో సుచేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సంచలనం కలుగుతోంది. పవిత్ర లోకేష్, నరేష్ బంధంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. పవిత్ర లోకేష్, నరేష్ ల బాంధవ్యం కూడా కడదాకా ఉండదని తెలుస్తోంది.

Pavitra Lokesh- Suchendra
Suchendra

తమ సంసారానికి గుర్తుగా పిల్లలు ఉన్నారని తెలిపాడు. నరేష్ తన భార్యను లోబరుచుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. సినిమా పరిశ్రమలో ముగ్గురిని చేసుకున్న వారు ఇంకా ఉన్నారు. కానీ నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది. భవిష్యత్ లో వారు పెళ్లి చేసుకుంటారనే తెలుస్తోంది. ఈ క్రమంలో నరేష్ పవిత్ర కలయికపై అందరికి అనుమానాలు వస్తున్నా వారు కలవడం మాత్రం ఖాయమనే చెబుతున్నారు.

నరేష్ సైతం మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. తన మూడో భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తుండటంతో నరేష్ ఇక నాలుగో పెళ్లి కోసం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుచేంద్ర ప్రసాద్ మాత్రం నరేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. మరొకరి భార్యపై ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. కానీ నరేష్, పవిత్ర మాత్రం వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

Also Read:NTR Apologized Star Heroine: ప్రముఖ స్టార్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. కారణం ఏంటో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper