spot_img
Homeబిజినెస్POCO M7 Plus 5G: 7000 mAh బ్యాటరీ..5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.....

POCO M7 Plus 5G: 7000 mAh బ్యాటరీ..5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.. వెంటనే కొనుగోలు చేయండి..

POCO M7 Plus 5G: 2026 రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని మొబైల్ పై కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది కొత్త మొబైల్స్ కొనుగోలు చేశారు. అయితే కంపెనీలు మరింత సేల్స్ పెంచుకునేందుకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని మొబైల్ పై తగ్గింపును ప్రకటించాయి. వీటిలో భాగంగా POCO కంపెనీకి చెందిన మొబైల్ తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం వచ్చింది. ఇది ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థలో అందుబాటులో ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లతో పాటు.. మెరుగైన బ్యాటరీ, నాణ్యమైన కెమెరాతో పని చేసే ఈ మొబైల్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో..? ఎంత తగ్గింపు ధరకు వస్తుందో..? ఇప్పుడు చూద్దాం..

POCO కంపెనీకి చెందిన M7 Plus మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.9 అంగుళాల ఫుల్ HD+డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 850 nits పిక్ బ్రైట్నెస్ తో పని చేస్తుంది.288 Hz రిఫ్రిజిరేట్ తో పనిచేసే మీ మొబైల్ పై స్మూత్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అలాగే దీనిపై ఎలాంటి డస్ట్ పడినా కూడా వెంటనే రిమూవ్ చేసుకునే విధంగా తయారు చేశారు. ఈ మొబైల్ లో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు ఇందులో భాగంగా 6S జెన్ 3 ప్రాసెసర్ ను సెట్ చేశారు. ఇది 8gb రామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆదారిత హైపర్ OS తో పనిచేసే ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల వరకు అప్డేట్ అవుతూ ఉంటుంది.

ప్రతి మొబైల్ కు ప్రస్తుత కాలంలో కెమెరా పనితీరు తప్పనిసరిగా మారిపోయింది. ఇప్పటి తరానికి అనుగుణంగా ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. డ్యూయల్ కెమెరా లో ఉండే ఇందులో ఆల్ట్రా వైడ్ సెన్సార్ కూడా పనిచేస్తుంది. అలాగే 8 MP సెల్ఫీ కోసం, వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. రెండు కెమెరాలు నాణ్యమైన ఫోటోలను తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా 4k వీడియోలు తీసుకోవడానికి కూడా ఈ కెమెరాలు సపోర్ట్ చేయనున్నాయి. ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో 7000 mAh బ్యాటరీ చేర్చారు. ఈ బ్యాటరీ 18 W చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. 5జి కనెక్టివిటీ తో ఇంటర్నెట్ అవుతుంది. ఈ మొబైల్లో ఫ్లిప్కార్ట్ లో తక్కువ ధరకే అందిస్తున్నారు. 4 GB రామ్, 128 GB స్టోరేజ్ హోండా మొబైల్ ను రూ.12,999 తో విక్రయిస్తున్నారు. అలాగే కొన్ని బ్యాంకు కార్డులపై 10% డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper