Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Trending » Three boreholes are providing water to crops in 3 acres without electricity in kondai of ethurunagaram mandal of mulugu district

Mulugu District: కరెంటు లేదు..పక్కనే ప్రాజెక్టూ లేదు.. పాతాళగంగ ఉబికి వస్తోంది.. 20 ఎకరాలకు నీళ్లు అందిస్తోంది.. వైరల్ వీడియో

కరెంటు లేదు.. పక్కనే ప్రాజెక్టు కూడా లేదు.. చెరువు కాలువ దరిదాపుల్లో లేదు. అయినప్పటికీ అక్కడ ఇరవై ఎకరాలకు సాగునీరు అందుతుంది. మూడు కార్ల పంట పండుతోంది.

Written By:Anabothula Bhaskar, Updated On : February 20, 2025 / 11:57 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Three Boreholes Are Providing Water To Crops In 3 Acres Without Electricity In Kondai Of Ethurunagaram Mandal Of Mulugu District

Mulugu District

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Mulugu District: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి అనే గ్రామం ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రామంలో గుట్టలు, కొండలు ఎక్కువగా ఉంటాయి. భూములు కూడా ఎర్ర మృత్తికకు సంబంధించినవి. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదలే నివసిస్తుంటారు. వారికి కొద్దో గొప్పో భూములు ఉన్నాయి. పేదలు కావడంతో ఆ భూముల్లో వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి రైతుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని భావించిన అప్పటి ప్రభుత్వం ఇందిర జలప్రభ కింద బోర్లను తవ్వించాలని భావించింది. ఇందులో భాగంగా మూడు చోట్ల బోర్లను తవ్వింది. బోర్లను తవ్విస్తున్న క్రమంలోనే విపరీతంగా నీరు పడింది. అయితే నాడు కరెంటు సౌకర్యం లేకపోవడంతో ఆ బోర్లకు మోటార్లను ఏర్పాటు చేయలేదు. అయితే నాటి నుంచి ఆ బోర్ల నుంచి నీరు రావడం మొదలు పెట్టింది.

మూడు పంటల సాగు

బోర్ల నుంచి అదే పనిగా నీరు వస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగు చేయడం మొదలుపెట్టారు. 365 రోజులపాటు నీరు అదే పనిగా రావడంతో సుమారు 20 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో రైతులు వరి పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకు ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. అయితే భూమిలో ఉన్న జల పొరలకు బోరు తగలడం వల్లే నీరు విపరీతంగా వస్తున్నదని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ” కరెంటు సౌకర్యం లేదు. అయినప్పటికీ భూగర్భంలో ఉన్న జల పొరకు బోరు తగలడంతో నీరు అదే పనిగా వస్తున్నది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఈ స్థాయిలో నీరు రావడం అంటే అద్భుతమని చెప్పాలి. రైతులు తమ పంటలు సాగు చేసుకోవడానికి ఈ స్థాయిలో నీరు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కొద్ది మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. అవి ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి మూడు పంటలు పండేందుకు సహకరిస్తున్నాయి. అయితే ఇక్కడ తప్ప ఇదే గ్రామంలో ఇతర ప్రాంతాల్లో బోర్లు వేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని” భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు ఈ బోర్ల నుంచి వస్తున్న నీరును చూసేందుకు చుట్టుపక్కల రైతులు, ఇతర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు వస్తుంటారు. భూమి నుంచి ఉబికి వస్తున్న ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉందని.. తాగడానికి ఎంతో రుచిగా ఉందని రైతులు చెబుతున్నారు. పైగా ఈ నీటిని వారు తమ తాగునీటి అవసరాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో విద్యుత్ లేకుండానే మూడు బోర్లు 3 ఎకరాల్లో పంటలకు నీళ్లు అందిస్తున్నాయి. ఇందిరా జల ప్రభ కింద ఐటిడిఏ ఆధ్వర్యంలో ఇక్కడ మూడు బోర్లు తవ్వారు.#Courtesy #Way2news#Indirajalaprabha#itda #Telangana#TelanganaCongress #RevanthReddy pic.twitter.com/ajSGKEYeiu

— Anabothula Bhaskar (@AnabothulaB) February 20, 2025

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OK Telugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: Three boreholes are providing water to crops in 3 acres without electricity in kondai of ethurunagaram mandal of mulugu district

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Ethurunagaram mandal
  • Kondai
  • mulugu
  • mulugu district
Follow OKTelugu on WhatsApp

Related News

Mulugu : తెలంగాణలో మళ్లీ పులి.. ఈసారి ఎటువైపు వెళ్లిందంటే.. అటవీశాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేశారంటే?: వైరల్ వీడియో

Mulugu : తెలంగాణలో మళ్లీ పులి.. ఈసారి ఎటువైపు వెళ్లిందంటే.. అటవీశాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేశారంటే?: వైరల్ వీడియో

Mulugu District: కరెంటు లేదు..పక్కనే ప్రాజెక్టూ లేదు.. పాతాళగంగ ఉబికి వస్తోంది.. 20 ఎకరాలకు నీళ్లు అందిస్తోంది.. వైరల్ వీడియో

Mulugu District: కరెంటు లేదు..పక్కనే ప్రాజెక్టూ లేదు.. పాతాళగంగ ఉబికి వస్తోంది.. 20 ఎకరాలకు నీళ్లు అందిస్తోంది.. వైరల్ వీడియో

ఘ‌నకీర్తి సాధించిన ‘రామ‌ప్ప‌’!

ఘ‌నకీర్తి సాధించిన ‘రామ‌ప్ప‌’!

ములుగులో విషాదం: గోదావరి నదిలో నలుగురు గల్లంతు

ములుగులో విషాదం: గోదావరి నదిలో నలుగురు గల్లంతు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భీం టీజర్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భీం టీజర్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌

మావోయిస్టు మృతదేహాల గుర్తింపు

మావోయిస్టు మృతదేహాల గుర్తింపు

 పోలీసులకు వార్నింగ్‌తో మావోయిస్టుల పోస్టర్లు.. ములుగు జిల్లాలో కలకలం.. 

 పోలీసులకు వార్నింగ్‌తో మావోయిస్టుల పోస్టర్లు.. ములుగు జిల్లాలో కలకలం.. 

ములుగు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు

ములుగు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు

తెలంగాణలోని ఆ గ్రామంలో 100 మందికి కరోనా… ఎలా సోకిందంటే…?

తెలంగాణలోని ఆ గ్రామంలో 100 మందికి కరోనా… ఎలా సోకిందంటే…?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.