టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కలేదనే నెపంతో నాచారం డివిజన్ కు చెందిన బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడే ఉన్న అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Written By: Suresh, Updated On : November 19, 2020 5:56 pm
Follow us on

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కలేదనే నెపంతో నాచారం డివిజన్ కు చెందిన బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడే ఉన్న అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.