spot_img
Homeప్రత్యేకంIndia-Myanmar Border : దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగా, మిజో ముఖ్యమంత్రులు అభ్యంతరం

India-Myanmar Border : దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగా, మిజో ముఖ్యమంత్రులు అభ్యంతరం

India-Myanmar Border : రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 1634 కి.మీల భారత్-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇదేదో మామూలు విషయం కాదు.. ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందని పక్కనపెడితే.. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కంచె వేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే.. పాకిస్తాన్-భారత్ కు మధ్య 3323 కి.మీల సరిహద్దు ఉంటే 2064 కి.మీలు ఫెన్సింగ్ వేశారు. బంగ్లాదేశ్ తో 3180 కి.మీల బార్డర్ ఉంది.. ఆ దేశం చుట్టూ కూడా కావాల్సినంత ఫెన్సింగ్ వేశారు. నేపాల్ కు 1770 కి.మీలు ఉంది. పూర్తిగా ఓపెన్ బార్డర్.. అందుకే నేపాల్ నుంచి భారత్ లోకి ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ భారత్ లోకి వస్తున్నారు.

మయన్మార్ 1634 కి.మీల సరిహద్దు భారత్ తో ఉంది. అయితే 16 కి.మీలు అటూ ఇటూగా వీసా లేకుండా ప్రజలు వెళ్లొచ్చు. ఎందుకంటే.. డ్రగ్ ట్రాఫికింగ్ బాగా జరుగుతోంది. మత్తు మందు పదార్థం రవాణా అవుతోంది. కొకైన్ డ్రగ్స్ , గంజాయి సాగు అవుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విపరీతంగా జరుగుతోంది.

మణిపూర్ గొడవకు సగం కారణం మయన్మార్ నుంచి వచ్చిన వారే.. వాటితోపాటు కొత్త సమస్య వచ్చింది. మయన్మార్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. రోహింగ్యాలు, ఇతరులు భారత్ లోకి వస్తూ ఇక్కడ అలజడి రేగుతోంది. అంతర్యుద్ధం 60వేల మంది భారత్ లోకి ఎంటర్ అయ్యారు. అందుకే కంచె వేస్తే భారత్ లో అలజడులు తగ్గుతాయి.

దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగాలాండ్, మిజోరం ముఖ్యమంత్రులు అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు.? కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగా, మిజో ముఖ్యమంత్రులు అభ్యంతరం || India-Myanmar Border || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version