
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 35,551 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 526 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,34,964గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,22,943 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 89,73,373 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 95 లక్షల కేసులు దాటాయి.