అప్ఘాన్లో ఆత్మాహుతి దాడి.. 26 మంది మృతి

అప్ఘనిస్థాన్ లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 26 మంది మృతి చెందారు. తూర్పు ప్రావిన్స్ లో ఘజ్ని రాజధాని శివార్లలో ఈ దాడి జరిగినట్లు అప్ఘాన్ అధికారులు వెల్లడించారు. మృతులంతా భద్రాతా సిబ్బందేనని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని హాస్పిటల్ డైరెక్టర్ మహ్మద్ హేమత్ తెలిపారు. పేలుగు పదార్థాలతో నిండి వాహనంతో దాడికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే అప్ఘాన్ లో గతంలో కాబూల్ యూనివర్సిటీలో దాడి జరిగగా అనేక మంది మరణించారు. […]

Written By: Suresh, Updated On : November 29, 2020 1:49 pm
Follow us on

అప్ఘనిస్థాన్ లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 26 మంది మృతి చెందారు. తూర్పు ప్రావిన్స్ లో ఘజ్ని రాజధాని శివార్లలో ఈ దాడి జరిగినట్లు అప్ఘాన్ అధికారులు వెల్లడించారు. మృతులంతా భద్రాతా సిబ్బందేనని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని హాస్పిటల్ డైరెక్టర్ మహ్మద్ హేమత్ తెలిపారు. పేలుగు పదార్థాలతో నిండి వాహనంతో దాడికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే అప్ఘాన్ లో గతంలో కాబూల్ యూనివర్సిటీలో దాడి జరిగగా అనేక మంది మరణించారు. తాజా ఘటనతో కలకలం రేపింది.