https://oktelugu.com/

ఉమాభారతికి కరోనా పాజిటివ్‌

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అర్ధరాత్రి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటీవల హిమాలయ వెళ్లినప్పుడు కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. తనతో కాంటాక్టు అయినవారు ఐసోలేషన్‌లో ఉండాలని అవసరమైతే చికిత్స తీసుకోవాలని సూచించారు. Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ

Written By: , Updated On : September 27, 2020 / 10:32 AM IST
uma

uma

Follow us on

uma

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అర్ధరాత్రి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటీవల హిమాలయ వెళ్లినప్పుడు కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. తనతో కాంటాక్టు అయినవారు ఐసోలేషన్‌లో ఉండాలని అవసరమైతే చికిత్స తీసుకోవాలని సూచించారు.

Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ